అమ్మమ్మ వాళ్ళ ఊర్లో శ్రీరామనవమి తిరణాల మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రెండు రోజులూ పక్క ఊరి నుండి భజన చేసే వాళ్ళని పిలిపిస్తారు. అప్పట్లో అయితే ఇరవయ్ ముప్పయ్ మంది వచ్చేవారు. ఇప్పుడు అయిదారుగురు కంటే ఎక్కువ మంది రావట్లేదు. వాళ్ళతో పాటు ఊర్లో పిల్లలు, యువకులు కల్సి చేస్తున్నారు. చిన్నప్పుడయితే వాళ్ళతో పాటు నేనూ గజ్జె కట్టి భజన చేసేదాన్ని :)
No comments:
Post a Comment